ASR: గుత్తులపుట్టు నుంచి పెదబయలు, ముంచంగిపుట్టు మండలాలకు విద్యుత్తు సరఫరా చేస్తున్న 33 కేవీలైన్ మర మ్మతులు చేసేందుకు శుక్రవారం విద్యుత్తు సరఫరా నిలిపేస్తున్నట్లు ఏఈ వేణుగోపాల్ తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సరఫరా ఉండదన్నారు. ఈ విషయాన్ని గమనించి వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.