SKLM: విద్యార్థులు వేసవి సెలవులను వృధా చేయరాదని కంచిలి మండలం, రాష్ట్ర ఎం.టి. ఎస్ ఉపాధ్యాయుల సంఘం కార్యదర్శి బి. కామేశ్వర్ రెడ్డి, ఏక్కల గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ రంగాల శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు ఆఖరిరోజు కావడంతో, ఎంపీయుపి పాఠశాలలో విద్యార్థులతో అవసరమైన జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు, ఇంగ్లీష్ పేపర్లను చదివించారు.