ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రాంగణంలోని పండ్ల చెట్లకు బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేందర్ ప్రకటించారు. ఇందులో 62 మామిడి చెట్లతో పాటు సపోటా కొబ్బరి అల్లనేరేడు చెట్లు ఉన్నాయి. ఏడాది కాలానికి కనీస ధర రూ. 50 వేలుగా నిర్ణయించారు. ఆసక్తి గల వారు రూ. 500 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.