JGL: ఇబ్రహీంపట్నం మండలం వర్షకొండ గ్రామంలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జాతర ఉత్సవాలు కొనసాగుతున్నయి ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ వంటి పలు ప్రత్యేక కార్యక్రమాలను అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట్, అర్చకులు మాధవాచార్యులు, దివాకర చార్యులు, తదితరులు పాల్గొన్నారు.