KNR: శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగనున్న PG, MBA, MCA 4వ సెమిస్టర్ పరీక్షల ఫీజు నోటిఫికేషన్ను అధికారులు విడుదల చేశారు. పరీక్షల నియంత్రణ అధికారి డా. సురేశ్ కుమార్ ప్రకారం, అపరాధ రుసుం లేకుండా ఏప్రిల్ 27 వరకు, లేట్ ఫీజు రూ.300తో ఏప్రిల్ 29 వరకు చెల్లించవచ్చని తెలిపారు. జూన్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.