KNR: తిమ్మాపూర్ మండలం రేణిగుంట టోల్ ప్లాజా వద్ద గుండ్లపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు. ఇటీవల గుండ్లపల్లి స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన ఘటనపై టోల్గేట్ యాజమాన్యంని టోల్ ప్లార్లక్ష్యాన్ని వారు ఖండించారు. స్టేజ్ వద్ద భారీ గేట్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకో నిర్వహించగా, రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది.