SRD: అంబేద్కర్ జయంతి సందర్భంగా కేవీపీ ఆధ్వర్యంలో సంగారెడ్డి కొత్త బస్టాండ్ నుంచి ప్రభుత్వ ఐటీఐ కళాశాల వరకు ఆదివారం 2కే నిర్వహించారు. కేవీపీఎస్ రాష్ట్ర నాయకులు మాణిక్యం మాట్లాడుతూ ఈనెల 19వ తేదీన కుల రహిత సమానత్వ సాంస్కృతిక కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అశోక్, నాయకులు పాల్గొన్నారు.