NRML: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద సొంతింటి కల సకారం అవుతుందని ఖానాపూర్ ఏఎంసీ ఛైర్మన్ పడిగల భూషణ్ అన్నారు. కడెం మండలంలోని చిన్నబెల్లాల్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పన్నాల లావణ్య కు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి వారు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, సర్పంచ్ బొంతల లక్ష్మి ,ఉపసర్పంచ్ అనూశ ఉన్నారు.