ADB: ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పోలీస్ కమాండ్ సెంటర్లో 490 సీసీ కెమెరాలను SP అఖిల్ మహాజన్తో డీజీపీ ప్రారంభించారు. శాంతిభద్రతలో పరిరక్షణలో సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమన్నారు. నేరస్తులు సీసీటీవీ కెమెరాలు ఉన్న ప్రదేశాలలో నేరాలను చేయడానికి భయపడతారని పేర్కొన్నారు.