ATP: ఈ నెల 26న అనంతపురంలో ‘బీసీ గళం’ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. ఇవాళ తాడేపల్లిలో ఇందుకు సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. జగన్ ప్రభుత్వం బీసీల సాధికారతకు పెద్దపీట వేసిందని, ప్రభుత్వ హయాంలో వారు తీవ్రంగా నష్టపోయారని విమర్శించారు.