GNTR: తెనాలిలోని నల్లమోతు చెంచు రామానాయుడు మున్సిపల్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీల్లో సత్తా చాటారు. 4 స్వర్ణ, 3 రజత పతకాలు సాధించిన విద్యార్థులకు హెచ్ఎమ్ మెడల్స్ అందజేశారు. ఓ వెల్ఫేర్ సొసైటీ వారు 18 మంది బాల చిత్రకారులకు ఒక్కొక్కరికి రూ. 1000 చొప్పున, మొత్తం రూ. 15,000 విలువైన డ్రాయింగ్ మెటీరియల్ను పంపిణీ చేశారు.