SKLM: పోలాకి మండలం గొల్లల వలసలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమం అధికారులు నిర్వహించారు. శనివారం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రమణమూర్తి పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పశుసంవర్ధక రంగ అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. లేగ దూడలను పరిశీలించి, రైతులతో ముచ్చటించారు.