MHBD: తెలంగాణ శాసనసభ ఆధ్వర్యంలో ఈనెల 28, 29న నిర్వహించనున్న ‘క్రీడలు, ఆటలు, సంస్కృతిక ఉత్సవాల’ నిర్వహణ కమిటీ సభ్యురాలిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి అసెంబ్లీ వర్గాలు ఉత్తర్వులు జారీ చేశాయి. ప్రతిష్టత్మకమైన ఈ ఉత్సవాల నిర్వహణలో ఆమె కీలక పాత్ర పోషించనున్నారు.