MBNR: చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి గుట్ట వద్ద మహిళ అనుమానాస్పద మృతి కేసు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరికల్ మండలం వెంకటాపూర్కు చెందిన శ్రావణి (26) మృతదేహం లభించింది. అదే గ్రామానికి చెందిన ప్రవీణ్ స్పృహ కోల్పోయి ఉండగా, ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.