JN: రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని పాలకుర్తి కాంగ్రెస్ ఇంఛార్జ్ ఝాన్సీ రెడ్డి మంగళవారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా విజయవంతంగా సేవలు అందించి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.