NZB: టీయు పరిధిలో ఉమ్మడి జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1906 మంది విద్యార్థులకు గాను 1812 మంది హాజరుకాగా 93మంది విద్యార్థులు గైర్హాజరయ్యా రని ఆయన పేర్కొన్నారు. ఒకరు మాల్ ప్రాక్టీస్ చేస్తూ డిబార్ అయ్యారని తెలిపారు.