SRD: వేసవికాలంలో ప్రజల తాగునీటి సమస్యకు చెక్ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సర్పంచ్ ఆకాష్ తెలిపారు. బుధవారం కంగ్టి మండలం S.హ్యాంగిర్గ గ్రామంలో రెండు కాలనీలో ఏర్పాటుచేసిన మినీ వాటర్ ట్యాంకులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలు తాగునీటిని తీసుకెళ్లారు. అయితే మరో రెండు చోట్ల కొత్త ట్యాంకులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.