వరంగల్ పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల సాధారణ సెలవుల అనంతరం సోమవారం పున:ప్రారంభమయ్యింది. నేడు క్వింటాల్ తేజ మిర్చి ధర రూ.21,100 పలికినట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు. నేడు మార్కెట్లో తేజ మిర్చి క్రియ విక్రయాలు జోరుగా కొనసాగుతున్నట్లు వ్యవసాయ మార్కెట్ అధికారులు తెలిపారు.