SRPT: ఇవాళ సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా యాసంగి రెండో విడత రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమాన్ని నడిగూడెం రైతు వేదికలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. రైతులు, ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని మండల వ్యవసాయ అధికారి మల్సూరు కోరారు.