SDPT: వర్గల్ మండలం నాచారం గుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 8 నుంచి 19 వరకు నిర్వహిస్తున్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తదితరులకు ఛైర్మన్ పల్లెర్ల రవీందర్ గుప్తా ఆధ్వర్యంలో ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈవో రంగాచారి, వేద పండితులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.