NZB: వేల్పూర్ మండలంలోని కుక్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ ప్యానల్ బృందం సందర్శించింది. DEO అశోక్ ఆదేశాల మేరకు అరవింద్ కుమార్ నేతృత్వంలో ఈ తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, రికార్డులను పరిశీలించిన బృందం.. ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసింది.