PSL ప్రారంభ మ్యాచ్కు పంజాబ్ సీఎం మరియం హాజరుకావడాన్ని విమర్శిస్తూ నసీమ్ షా SMలో పోస్టు పెట్టాడు. దీనిపై పీసీబీ 20 మిలియన్ల పాకిస్తాన్ రూపాయలను జరిమానా విధించింది. PCB అతడిపై రెండేళ్ల నిషేధం విధించాలని భావించగా మోసిన్ PCB ఛైర్మన్ నఖ్వీ అడ్డుపడినట్లు తెలుస్తోంది. అతడి భవిష్యత్తు నాశనం అవుతుందనే ఉద్దేశంతో నక్వీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాజీ క్రికెటర్ బసిత్ అలీ తెలిపాడు.