TG: మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్లో జరుగుతున్న గ్రోత్ ఎక్స్ సదస్సులో పాల్గొన్నారు. త్వరలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.O ప్రారంభిస్తమన్నారు. ప్రతి ప్రాంతాన్ని వృద్ధి పథంలోకి నడిపించాలన్నదే అజెండా అని పేర్కొన్నారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధికే క్యూర్-ప్యూర్-రేర్ తీసుకొచ్చామని తెలిపారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణను మార్చాలనేదే లక్ష్యం అని వెల్లడించారు.