TG: వరంగల్లోని భద్రకాళి చెరువలో రెండో విడత పూడికతీత పనులను MLA రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రూ.20 కోట్లతో భద్రకాళి చెరువు పూడికతీత పనులను ప్రభుత్వం చేపట్టింది. వరంగల్, హనుమకొండ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నామని MLA తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల వల్ల ఓరుగల్లు ముంపునకు గురైందని.. భద్రకాళి చెరువుకు రోప్ వే కోసం టెండర్లు పిలిచామని పేర్కొన్నారు.