సినిమా బ్యాగ్రౌండ్తో గ్రాండ్గా హీరోగా ఎంట్రీ ఇచ్చిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్.. కెరీర్ మొదట్లో విజయాలు అందుకున్నప్పటికీ.. ఈ మధ్య కాలంలో పెద్దగా విజయాలను అందుకోలేకపోయాడు. దీంతో నెక్స్ట్ భీమ్లా నాయక్ డైరెక్టర్తో ప్రజాహితముకై జారీ.. అంటూ
స్టార్ డైరెక్టర్ శంకర్ మరోసారి గేమ్ చేంజర్కు షాక్ ఇచ్చాడా? అంటే, అవుననే వినిపిస్తోంది. ఒకేసారి కమల్ హాసన్తో ఇండియన్ 2, రామ్ చరణ్తో సినిమాలు చేస్తున్న శంకర్.. ఇప్పుడు మరో ప్రాజెక్ట్ కూడా ఫినిష్ చేయాలని భావిస్తున్నాడట.
సైకో ఈజ్ బ్యాక్ అని ట్రైలర్లో చెప్పారు.. కానీ సైంధవ్ ట్రైలర్ చూసిన తర్వాత వెంకీ ఈజ్ బ్యాక్ అనే చెప్పాలి. సంక్రాంతికి వెంకటేష్ నుంచి వస్తున్న సైంధవ్ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేయగా.. వెంకీని చూస్తే అరాచకం అనేలా ఉన్నాడు.
స్టార్ హీరోయిన్లు రష్మిక, పూజా హెగ్డేతో పాటు.. యంగ్ బ్యూటీస్ కృతి శెట్టి, శ్రీలీల రేంజ్లో వరుస ఆఫర్స్ అందుకుంటోది సంయుక్త మీనన్. అయితే.. ఇప్పటి వరకు అమ్మడి ప్రేమ వ్యవహారం పెద్దగా బయటికి రాలేదు. కానీ ఇప్పుడు పీకల్లోతు ప్రేమలో ఉంది.. పెళ్లికి కూ
జపాన్లో సంభవించిన భూకంపం ప్రజలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. భూకంపం కారణంగా ఎన్నో ఇళ్లు, భవనాలు శిధిలమయ్యాయి. ఈక్రమంలో ఇంకా మృతుల సంఖ్య పెరుగుతుందని అధికారులు వెల్లడించారు.
జనసేనతో బీజేపీ దోస్తీకి తెరపడినట్లే కనిపిస్తోంది. ఇందుకు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలే బలం చేకూరుస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక విషయంలో రాష్ట్ర పార్టీకి పెద్దగా సంబంధం లేదన్నారు.
కరోనా కొత్త వేరియంట్ వేగంగా వ్యాపిస్తోంది. మొత్తం దేశంలో ఎన్ని కేసులు నమోదు అయ్యాయో ఇండియన్ సార్స్-కోవ్2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) వెల్లడించింది.