చైనా నుంచి పాకిస్థాన్కి షిప్పులో వెళుతున్న నిషేధిత రసాయనాలను భారత్ స్వాధీనం చేసుకుంది. చెన్నై పోర్టులో ఆగిన షిప్పులో ఈ నిషేధిత రసాయనాలను మన భద్రతా బృందాలు గుర్తించాయి. అంతర్జాతీయంగా ఈ రసాయనాలపై నిషేధం ఉంది. ఇంతకీ వీటిని ఎందుకు వినియోగిస
నేపాల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు త్రిశూలి నదిలో కొట్టుకుపోయింది. అయితే ఈ ఘటనలో ఏడుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు.
హైదరాబాద్ మెట్రో నెట్వర్క్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది. తాజాగా ఎల్బీ నగర్, హయత్ నగర్ మధ్య మెట్రో లైనుకు మార్గం సుగమం అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
రోజురోజుకీ సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయి. కష్టపడి దాచుకున్న సొమ్మును మాయమాటలు చెప్పి సైబర్ నేరస్థులు దోచేస్తున్నారు. ఒక్కో వ్యక్తికి మాయమాటలు చెప్పి కోట్లు డబ్బు కొట్టేస్తున్నారు.
స్విమ్మింగ్ పూల్లో దిగి సరదాగా గడుపుదామని వెళ్లిన వారికి కరెంట్ షాక్ తగిలింది. నీటిలో కరెంట్ పాస్ కావడంతో ఏకంగా 16 మందికి గాయాలు అయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ చదివేయండి.
శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ భారీగా ఉంది. శ్రీవారి దర్శనానికి వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకంప్లెక్స్లోని అన్ని కంపార్టుమెంట్లు నిండిపోయాయి.
ఈ రోజు(2024 July 12th) మీ రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? ఏ రాశికి వారికి ఎలా ఉండబోతోంది. అనుకున్న పనులు జరుగుతాయా? లేదా? శుభ ఫలితాలు కోసం ఏం చేయాలో నేటి రాశిఫలాల్లో తెలుసుకుందాం.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఇడి అరెస్టును కేజ్రీవాల్ సవాలు చేశారు.