యూపీలోని ఫతేపూర్లో ఓ పాము ఓ యువకుడిని వెంబడించింది. ఆ యువకుడు ఎక్కడికి వెళ్లినా పాము అతడిని వెంబడించి కాటేస్తోంది. ఇప్పటి వరకు 40 రోజుల వ్యవధిలో ఆ యువకుడిని పాము ఏడుసార్లు కాటేసింది.
ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ను పూర్తి స్థాయిలో అమలు చేయడానికి కసరత్తులు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా తల్లికి వందనం పథకంపై సోషల్ మీడియాలో కొన్ని వార్త
కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజును సంవిధాన్ హత్యా దివస్ ప్రభుత్వం జరుపుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బ్రాహ్మణుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని లేఖలో పేర్కొన్నారు.
గత ప్రభుత్వం అంత వ్యర్థం చేసిందని, రాష్ట్రంలోని ఏ పంచాయతీలో కూడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్ఎల్ఆర్ఎంను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కటౌట్ చూస్తే.. హాలీవుడ్కి మించినట్టుగా ఉంది. లేటెస్ట్ లుక్ చూసి ఘట్టమనేని ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇంతకీ మహేష్ బాబు ఎక్కడికి వెళ్తుంటే.. ఈ ఫోటోలు బయటికొచ్చాయంటే?
గేమ్ చేంజర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కరుణడ చక్రవర్తికి వెల్కమ్ చెబుతూ.. సాలిడ్ అప్టేట్ ఇచ్చారు మేకర్స్.
ఫైనల్గా వెయ్యి కోట్ల క్లబ్లోకి ఎంటర్ అయింది 'కల్కి 2898 ఏడి' సినిమా. మూడో వారంలోకి అడుగుపెట్టిన ఈ సినిమా వసూళ్లు ఇంకా స్టడీగానే ఉన్నాయి. అయితే.. వెయ్యి కోట్ల కలెక్షన్స్తో ప్రభాస్ కొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.
హాట్ బ్యూటీ జాన్వీ కపూర్కి నాలుగు కోట్లు ఇస్తే.. అందుకు సై అంటోందా? అంటే, అవుననే సమాధానం వినిపిస్తోంది. అలాగే.. పుష్పరాజ్కి షాక్ ఇచ్చిందా? అంటే, అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకీ జాన్వీ కపూర్ నాలుగు కోట్లు ఎందుకు డిమాండ్ చేసింది.