న్యూజిలాండ్ ప్రధాని పదవీకి జెసిండా ఆర్డెర్న్ రాజీనామా చేశారు. వచ్చే నెల 7వ తేదీ తర్వాత పదవీ నుంచి తప్పుకుంటారు. అధికార లేబర్ పార్టీ సమావేశంలో ఆమె ఈ ప్రకటన చేశారు. లేబర్ పార్టీ తదుపరి నాయకుడిని ఎన్నుకునేందుకు ఈ నెల 22వ తేదీన ఓటింగ్ జరుగుతుం
ఏపీ సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అబద్ధానికి ప్యాంట్ షర్ట్ వేస్తే జగన్ రెడ్డిలా ఉంటుందని ఆరోపించారు. ఆయన నోరు తెరిస్తే అబద్ధాలు అని, అందుకే అబద్ధాల రెడ్డి అని పేరు పెట్టానన్నార
ప్రస్తుతం రాజమౌళి గురించి యావత్ ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాయి హాలీవుడ్ వర్గాలు. అంతేకాదు రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఆరా తీయడం మొదలు పెట్టారు. జక్కన్న కూడా టాలీవుడ్ బిగ్ స్ట
కాంగ్రెస్ వార్ రూమ్ కేసులో కాంగ్రెస్ నేత, వార్ రూమ్ ఇంచార్జీ మల్లు రవి సీసీఎస్ విచారణకు హాజరయ్యారు. సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం ఆయనను మూడు గంటలపాటు ప్రశ్నించారు. ఆ తర్వాత మీడియాతో మల్లు రవి మాట్లాడారు. వార్ రూమ్కు తనే ఇంచార్జీని అని తెలిప
సమంత ప్రధాన పాత్రలో ‘శాకుంతలం’ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. గుణశేఖర్ సొంత బ్యానర్లో ఈ సినిమా విడుదలవుతోంది. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా దిల్ రాజు ఉన్నారు. ఈ సినిమాపై సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్
తమిళనాడు పేరు గురించి గవర్నర్ ఆర్ఎన్ రవి చేసిన కామెంట్స్ వివాదాస్పదం అయ్యాయి. దీంతో గవర్నర్ రవి బుధవారం వివరణ ఇచ్చారు. తమిళనాడుకు వ్యతిరేకిని కాదని ఆయన స్పష్టంచేశారు. తమిళనాడు పేరు మార్చాలని సూచించిన వార్తలు అవాస్తవం అన్నారు. తన వ్యాఖ్యలన
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కు పదవీ గండం పొంచి ఉంది. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేల కోటాలో తన కుమారుడు లోకేశ్ కు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు. 2017లో ఎమ్మెల్సీగా ఎన్నికై తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్
హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో నేడు న్యూజిలాండ్ తో టీమిండియా వన్డే మ్యాచ్ జరుగుతోంది. తొలి వన్డేలో భారత్ భారీ స్కోర్ చేసింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 రన్స్ చేసి భారీ స్కోరును నమోదు చే
ఆప్ ఎమ్మెల్యే మహేందర్ గోయల్ ఢిల్లీ అసెంబ్లీ సమావేశాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇవాళ (బుధవారం) ఆయన అసెంబ్లీకి డబ్బులను తీసుకొని వచ్చారు. ఆ నగదు ఓ కాంట్రాక్టర్ ఇచ్చినవి కావడం విశేషం. అంబేద్కర్ ఆస్పత్రిలో తాత్కాలిక ఉద్యోగుల నియామకాల్లో అవకతవకలు
హీరో మంచు మనోజ్ బుధవారం ఆసక్తికర ట్వీట్ చేశాడు. తన హృదయానికి దగ్గరైన ప్రత్యేక విషయాన్ని కొంతకాలంగా తనలోనే దాచుకుంటున్నానని, జీవితంలో కొత్త దశలోకి అడుగుపెట్టేందుకు తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని, జనవరి 20వ తేది ఆ విషయాన్ని ప్రకటిస్తానని