తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆర్కే రోజా తెలిపారు. ప్రజల కష్టాల్ని తెలుసుకుంటూ వారి జీవితాల్లో సంతోషాన్ని నింపుతూ సీఎం జగన్ అందరి ఆశీర్వాదం పొందుతున్నారని తెలిప
బాలీవుడ్ నటి, బిగ్ బాస్ కంటెస్టెంట్ రాఖీ సావంత్ ను ముంబై పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపింది. నేడు ఆమెను అంధేరీ కోర్టులు పోలీసులు హాజరుపరచనున్నారు. రాఖీ సావంత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె ఓ మహిళ
కేరళలోని శబరిమలకు ఈసారి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఏటా అయ్యప్ప భక్తులు మూడు నెలల పాటు స్వామిని దర్శించుకుంటారు. కేవలం మూడు నెలలే అయ్యప్ప స్వాముల సీజన్ అయినా కూడా శబరిమల వార్షిక ఆదాయం మాత్రం కోట్లలో ఉంటుంది. ఈ ఏడాది కూడా శబరిమల ఆ
దేశ భక్తి చూపించాల్సిన సమయంలో చూపిస్తే నిజమైన దేశభక్తులం అవుతాం. దేశంపై ఉన్న భక్తిని సందర్భం వచ్చినప్పుడు చూపించాలి. అలాంటి సందర్భం వచ్చిన సమయంలో ప్రాణాలకు తెగిస్తే అప్పుడే నిజమైన హీరోలు అవుతారు. అలాంటి హీరో గురించే ఇప్పుడు మాట్లాడుతున్న
స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల్లోకి జారుకున్నాయి. రెండు రోజుల పాటు లాభాలతో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్లకు నేడు బ్రేక్ పడినట్లయ్యింది. గురువారం ఉదయం నుంచి నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు సాయంత్రం వరకూ కూడా అదే హవాను కొనసాగించాయి. న
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలను ఆర్ఆర్ఆర్ లో అద్భుతంగా చూపారంటూ ప్రత్యేక ప్రశంసలను అందుకున్నారు. ఈ సినిమా అటు హాలీవుడ్ ఆడియన్స్ ను కూడా బాగా ఆకట్టుకుంది. తాజాగా ఆర్
సలహాదారుల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. దేవాదాయశాఖ సలహాదారుడు శ్రీకాంత్ నియామకం, ఉద్యోగుల సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై విచారించిన హైకోర్టు ఈ సందర్భంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఏవైనా రాజకీయాలుంట
తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు నలుమూలల నుంచి తరలి వస్తుంటారు. తాజాగా నేడు కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 17 కంపార్టుమెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు. శ్రీవారి దర్
సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో వెళ్తే నట్టేటా మునిగినట్టేనని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ హెచ్చరిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి వెళ్తే ఉన్న డబ్బు పోతుందని జాగ్రత్త పడాలని సూచిస్తున్నారు. అధిక డబ్బుకు ఆశపడి క్యూ
నిన్న జరిగిన ఇండియా, న్యూజిలాండ్ వన్డే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 349 భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో బ్యాటర్ శుభ్ మన్ గిల్ అద్భుతంగా రాణించాడు. 23 ఏళ్ల వయసులో గిల్ డబుల్ సెంచరీని ఫాస్టె