ప్రధాని మోడీపై మంత్రి మల్లారెడ్డి విరుచుకుపడ్డారు. బీజేపీ శ్రేణులు కొండలా భావించే ప్రధాని మోడీ, దేశానికి పట్టిన అనకొండ అని విరుచుకుపడ్డారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు జనసందేహాం తరలివచ్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్కు జనం మద్దతు తెలుపుతున్నారని
అవతార్ సినిమా సినీ చరిత్రలోనే ఓ అద్భుతమని చెప్పాలి. దశాబ్ద కాలం కిందట దర్శకుడు జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఆ సినిమాను చూసి అందరూ ప్రశంసలు కురిపించారు. ‘పాండోర’ ప్రపంచాన్ని తెరపై చూపించి డైరెక్టర్ సక్సె
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన ఆంధ్రప్రదేశ్ లో చిచ్చు రేపింది. దావోస్ లో ప్రపంచ ఆర్థిక ఫోరమ్ వార్షిక సదస్సు జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు జరుగుతుంది. దీనికి మంత్రి కేటీఆర్ తన టీమ్ తో హాజరయ్యాడు. అక్కడ తెలంగాణ పెవిలియన్ ఏర్పాటుచేశార
స్పెయిన్ టెన్నిస్ స్టార్ రఫెల్ నాదల్ కు ఈ సీజన్ మొదటి గ్రాండ్ స్లామ్ టోర్నీలో చుక్కెదురైంది. టాప్ డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన నాదల్ ఆశ్చర్యకరంగా రెండో రౌండ్ లోనే ఇంటి దారి పట్టాడు. బుధవారం పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో నాదల్ వెన
బండి సాయి భగీరథ్కు స్టేషన్ బెయిల్ వచ్చింది. మహీంద్రా వర్సిటీలో తోటి విద్యార్థిపై బండి భగీరథ్ దాడి చేసిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో ట్రోల్ కావడంతో.. పోలీసులు కేసు నమోదు చేశారు. భగీరథ్ బుధవారం రోజున దుండిగల్ పోలీసుల ఎదుట లొంగిపో
ఏపీలో ఆర్ఆర్ఆర్ రికార్డును వాల్తేరు వీరయ్య బద్దలు కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో వింటేజ్ లుక్ లో చిరు అదిరిపోయారు. మొత్తానికి తన సినిమాతో ఫ్యాన్స్ కు చిరు పూనకాలు తెప్పించాడు
తెలుగు నేలపై జన్మించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పారు. ఒక్కో నేతది ఒక్కో స్టైల్ పాలిటిక్స్. ఒకరు ప్రధాని పదవీ చేపట్టిన తొలి తెలుగు వ్యక్తి కాగా, మరొకరు ఉమ్మడి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి, అధికారం చేపట్టారు. ఆరు దశాబ్దాల కలను నెరవ
నేడు ఉప్పల్ లో న్యూజిలాండ్ తో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ శుభ్ మన్ గిల్ సెంచరీ చేశాడు. మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ నెగ్గిన టీమిండియా బ్యాటింగ్ చేపట్టింది. అయితే డ్రింక్స్ బ్రేక్ సమయానికి రెండు వికెట్లను కోల్పోయింది. భారత్ బ్
జాతీయ రాజకీయాలే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శరవేగంగా అడుగులు వేస్తున్నారు. దీనికోసం భారీ కార్యాచరణ రూపొందిస్తున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఏడాదిన్నర కూడా సమయం లేకపోవడంతో తన ప్రణాళికల్లో వేగం పెంచుతున్నారు. ఖమ్మం సభ ఊహించని రీతిలో
నేడు ఉప్పల్ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో మొదట టాస్ నెగ్గిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది. బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ఆరంభం నుంచి వరుస షాట్లతో దూసుకుపోయారు. శుభ్ మన్ గిల్ తో కలిసి