TPT: ఏర్పేడు మండలం పాపానాయుడుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలకు 138 మందిలో 133 మంది విద్యార్థులు హాజరయ్యారని ప్రిన్సిపాల్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. పరీక్షలు సజావుగా జరిగాయన్నారు. ఏర్పేడు సీఐ బి. శ్రీకాంత
KDP: సింహాద్రిపురం సీఐ వెంకట రమణ, ఎస్సై అనిల్ కుమార్లను లంచం కేసులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయన సమాచారం మేరకు, అధికారులపై మొత్తం రూ.700,000 డిమాండ్ ఆరోపణలు రావడంతో, చివరికి రూ.4 లక్షలకు డీల్ కుదిరినట్లు తెలిపారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించ
GDWL: తక్కశిల బడిలో ప్రతిరోజూ విద్యార్థుల కంచంలో పురుగులు దర్శనమిస్తున్నాయి అని పిడిఎస్.యు జిల్లా కార్యదర్శి వెంకటేష్ పేర్కొన్నారు. ఎంఈఓ పర్యవేక్షణ లోపంతోనే విద్యార్థులు ఈ నరకాన్ని అనుభవిస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి సోమవారం వినత
NZB: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సంపదను కొల్లగొట్టి క్రమం తప్పకుండా డిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టడం వల్లే ఆయన సీఎం పోస్టింగ్ ఉందని, లేకుంటే ఎప్పుడో ఊస్టింగ్ అయి ఉండేదని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తె
NDL: జిల్లాలో జనగణన కార్యక్రమం సమర్థవంతంగా నిర్వహించేందుకు ఈ నెల 24, 25, 26 తేదీలలో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు సోమవారం జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. అయ్యలూరు మెట్టలోని ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి
నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సహకారంతో మండల ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని టీడీపీ మండల అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు అన్నారు. ఎమ్మెల్యే ఆదేశాలతో ఆయన కొడవలూరు మండలంలోని ఎంపీడీవో, ఎమ్మార్వో ఆఫీస్లో అధికారుల
NLG: కోదాడ నుంచి హైదరాబాద్కు అక్రమంగా గోవులను తరలిస్తున్న బొలెరో వాహనాన్ని (TS 29 T 3458) చిట్యాల పోలీసులు సోమవారం పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 9 ఆవులను కబేళాకు తరలిస్తున్న డ్రైవర్ షేక్ జానీ పాషా, యజమాని వేముల అనిల్ కుమార్లపై కేసు నమోదు చే
SRCL: ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు ఇంటర్మీడియట్ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు పకడ్బందీగా చేశారు. జిల్లాలోని 16 పరీక్షా కేంద్రాల్లో సర్వం సిద్దం చేశారు. పరీక్ష సమయానికంటే విద్యార్థులు గంట ముందే చేరుకోవాలి. ఈ ఏడాది పరీక్ష కేంద్రాల్లోక
PDPL: హైదరాబాద్లో ఈనెల 20 నుంచి 22 వరకు జరిగిన సీఎం కప్’వుషు’,కిక్ బాక్సింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో గోదావరిఖని విద్యార్థులు సత్తా చాటారు. వివిధ విభాగాల్లో శ్రావ్యంజలి, సిరి చందన, అనన్య, శ్రావ్య, రాజ్కుమార్ పతకాలు సాధించారు. విజేతలను జిల్లా జనరల
PPM: మార్చి 16 నుండి జిల్లాలో జరగబోయే పదవ తరగతి పరీక్షలకు పక్కా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి కె. హేమలత అధికారులను ఆదేశించారు. సోమవారం పదవ తరగతి ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బం