NRML: నిర్మల్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వార్షిక పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా 244 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు DIEO పరశురాం తెలిపారు. ప్రథమ సంవత్సరం ఇంగ్లీషు పరీక్షకు 6876 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 6627 మ
NLG: చిట్యాల పురపాలికలోని 4వ వార్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పై మూత లేకపోవడంతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. దుర్వాసన భరించలేకపోతున్నామని వాపోయారు. దోమల వ్యాప్తి పెరిగి అనారోగ్యం బారిన పడుతున్నామని వార్డు ప్రజలు వాపోతున్నారు. మున్సిపల్ అధ
KMR: రామారెడ్డి మండలంలోని పోసానిపేట గ్రామానికి చెందిన నారెడ్డి సునంద గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. ఆమె ప్రాథమిక విద్యను సొంత ఊరిలో, పదో తరగతి వరకు రామారెడ్డి జడ్పీహెచ్ఎస్ఈ అభ్యసించారు. మారుమూల గ్రామం నుంచి
NLR: అనంతసాగరంలో తహసీల్దార్ జయవర్ధన్ను సస్పెండ్ చేశారు. మండల కార్యాలయంలో ఓ మహిళా ఉద్యోగిని తీవ్రంగా వేధించి, లైంగికంగా లొంగదీసుకునేందుకు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు ఆర్డీవోకు ఫిర్యాదు చేయడంతో, విచారణ అనంతరం తహసీల్దార్ ల
ASF: చింతలమానేపల్లి మండలం రణవెల్లి SC కాలనీలో తాగునీటి సమస్య తీవ్రరూపం దాల్చింది. బోర్వెల్ సౌకర్యం లేకపోవడంతో నివాసితులు ట్రాక్టర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఇదే పరిస్థితి పునరావృతమవుతోందని మహిళలు, వృద్ధులు ఆవేదన వ్య
ప్రకాశం: పామూరు మండలం పమటకటకిందపల్లి గ్రామంలోని అంగన్వాడి కార్యాలయాన్ని శుక్రవారం తాసిల్దార్ వాసుదేవరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో అంగన్వాడి కేంద్రంలో పిల్లల హాజరు నమోదులు, పోషకాహార పంపిణీ, చిన్నారుల హాజరు వివరాలను పరిశీలించి స
AKP: ఈనెల 28న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నామని నాతవరం ఎంపీడీవో ఎంఎస్.శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. మార్చి 1న ఆదివారం రావడంతో ఒక్కరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు. మండలంలో మొత్త
KRNL: నూతన సంవత్సరం సందర్భంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పత్తికొండ పట్టణంలోని ఆది ఆంధ్ర స్కూల్లో విద్యార్థులకు నోట్బుక్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆదేశాల మేరకు నిర్వహించారు. ఈ కార్యక
HNK: ఎల్కతుర్తి మండలం సూరారం, దండేపల్లి గ్రామాలకు చెందిన పలువురు నేతలు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కలిశారు. గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలు సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఆయన్ను వారు
MBNR: ప్రజా గాయకుడు గద్దర్ విగ్రహావిష్కరణ పోస్టరు మిడ్జిల్లో కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. వచ్చే నెల 8న కల్వకుర్తిలో విగ్రహావిష్కరణ కార్యక్రమం జరుగుతుందని వారు తెలిపారు. అణగారిన వర్గాల కోసం పోరాడిన గద్దర్ స్మారక కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల