E.G: రంగంపేట మండలం వడిశలేరులో సుమారు రూ.98 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15 లక్షలతో బోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అలాగే, స్థానిక సొసైటీ వద్ద
టీమిండియాపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ ఆమిర్ మరోసారి తన అక్కసు వెల్లగక్కాడు. టీమిండియా సరైన క్రికెట్ ఆడటం లేదని.. ఫీల్డింగ్ సరిగా లేదని వ్యాఖ్యానించాడు. భారత ప్లేయర్లు కనీసం 4 క్యాచ్లు వదిలేశారని అన్నాడు. బంతిని ఆపే క్రమంలో తడబాటుకు
NDL:డోన్లో రోటరీ క్లబ్ 2026-27 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. క్లబ్ సభ్యులు సమావేశమై కొత్త అధ్యక్షుడిగా గంగిరెడ్డిని కార్యదర్శిగా మల్లారెడ్డిని ఎంపిక చేశారు. గత సంవత్సరాల్లో క్లబ్ నిర్వహించిన సేవా కార్యక
PPM: గుమ్మలక్ష్మీపురం ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఈనెల 6న ఉదయం10 గంటలకు మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వహీదా తెలిపారు. మేళాలో 14 రకాల కంపెనీలు 1500కి పైగా ఖాళీలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. 18 సంవత్సరాలు పైబడిన టెన్త్, ITI, డి
కరీంనగర్ నగర పాలక సంస్థ 14వ డివిజన్ చింతకుంట వాసుల ఏళ్లనాటి కష్టానికి తెరపడింది. శ్మశానవాటిక సమీపంలోని డంప్ యార్డు వల్ల స్థానికులు పడుతున్న ఇబ్బందులను ఎన్నికల సమయంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్ గుర్తించారు. ఇచ్చిన హామీ మేరకు అధికారులతో కలిస
ADB: అడవుల, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని ఇచ్చోడ FRO నాగవత్ స్వామి అన్నారు. సిరికొండ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతు.. అభయారణ్యం విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించారు. అడవులు వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష
BHNG: తల్లిదండ్రులను కళ్లల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన కొడుకులు, ఆస్తి పంచుకుని వారిని నడిరోడ్డుపై వదిలేశారు. ఆలేరు మండలం కొలనుపాకకు చెందిన ధర్మ సోమిరెడ్డి, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నా, తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకుండా నిర్ల
SDPT: అక్కన్నపేట (M) కేశవాపూర్లో విషాదం చోటుచేసుకుంది. 14 ఏళ్ల క్రితం ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యంతో తండ్రి మృతి చెందగా నిన్న తల్లి తలపాక కనకవ్వ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. తల్లి మృతితో అక్కాచెల్లెళ్లు రోదిస్
VZM: గరివిడి మండలం పరిషత్ కార్యాలయానికి మూడు చక్రాల సైకిల్స్ చేరుకున్నాయి. ఈ వాహనాలు స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ ద్వారా 22 పంచాయతీలకు మంజూరయ్యాయని ఈవోపీఆర్డీ పుష్పాంజలి తెలిపారు. పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు అందిస్తామని