SKLM: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా కలెక్టరేట్లో గురువారం అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. డయేరియా కారణాల అన్వేషణతో పాటు భవిష్యత్లో ఎప్పుడు కూడా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రీసెట్ బటన్ ఆన్ చేశారు. ఇకపై నీటి నమూనాల పరీ
KMR: గాంధారి మండలం రామలక్ష్మణ పల్లిలో అక్రమంగా నాటు సారాయి విక్రయిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్సై ఆంజనేయులు వివరాలిలా.. విశ్వసనీయ సమాచారంతో ఈ నెల 3న గ్రామంలో సోదాలు నిర్వహించారు. నిందితుడు రాము తన ఇంట్లోని ఎయిర్ కూలర్లో దాచ
AP: లిక్కర్ స్కామ్ కేసులో విచారణ కీలక దశకు చేరుకుంది. నిందితుల రిమాండ్ రేపటితో పూర్తి కానున్న నేపథ్యంలో సిట్ అధికారులు మొత్తం 8 మంది నిందితులను రేపు ACB కోర్టులో హాజరుపరచనున్నారు. వారి నుంచి మరిన్ని వివరాలు సేకరించాల్సి ఉన్నందున రిమాండ్ను పొ
KRNL: కోసిగి(మం) జంపాపురంలోని బసవేశ్వర స్వామి దేవాలయం వార్షిక జాతర మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఇవాళ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇంఛార్జి రాఘవేంద్ర రెడ్డి తనయులు యువ నాయకులు రాకేష్ రెడ్డి, రాజారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప
HNK: కాజీపేటలోని డివిజన్ ముఖ్య నాయకులతో గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ స్థానిక సమస్యల పరిష్కారానికై పోరాడాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్
KMR: జుక్కల్ సమగ్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై MLA లక్ష్మీకాంతారావు గురువారం సమీక్షించారు. జిల్లా కలెక్టరేట్ ఛాంబర్లో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్ విక్టర్తో కలిసి వివిధ శాఖల పురోగతిపై చర్చించారు. ముఖ్యంగా వైద్యం,
కడప కందిపాలెంలో దళిత మాజీ సైనికుడి ఇంటిని కూల్చివేసి నెల రోజులు గడిచినా బాధితులకు న్యాయం జరగలేదు. ఈ నేపథ్యంలో బాధితులు, అఖిలపక్ష నేతలు ఘటనా స్థలంలో శాంతి హోమం నిర్వహించి, రాజ్యాంగ ప్రతులతో నిరసన తెలిపారు. అర్ధరాత్రి ఇల్లు కూల్చడం అమానుషమని,
AP: శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో పాల కల్తీ ఘటనలపై CM చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను వెళ్లడం మొదలుపెట్టాలా? గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు. క్షేత్రస్థాయికి వెళ్ల
KNR: హుజురాబాద్ పట్టణంలోని వరంగల్ రోడ్డులో గల కాకతీయ కాలువలో పడి ఓ యువకుడు మృతి చెందాడు. కాలువలో మృతదేహం కొట్టుకుపోతుండగా గుర్తించిన పోలీసులు, HNKలోని ఎల్కతుర్తి శివారులో దానిని బయటకు తీశారు. మృతుడు హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లికి చెందిన
JGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. గోదావరి తీర ప్రాంతం, దేవాలయ ప్రాంగణం, కళ్యాణ మండపం, కోనేరు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను సమీక్షించారు. మిగిలిన పనులు వెంటనే పూర్తి