WNP: అగ్ని ప్రమాదాలు వేసవి కాలంలోనే జరుగుతాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని వనపర్తి అగ్నిమాపక కేంద్రం అధికారి శ్రీనివాసులు సూచించారు. ప్రజాపాలన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ వనపర్తి ఆర్టీసీ డిపో వద్ద అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడు త
ATP: గుంతకల్లు పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో శుక్రవారం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహ ప్రతిష్ట పూజ భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి గుంతకల్లు మండల ఇం
AP: గత ప్రభుత్వంలో రహదారుల మరమ్మతు చేయలేదని మంత్రి బీసీ జనార్దన్రెడ్డి విమర్శించారు. మంజూరైన పనులు కూడా గత ప్రభుత్వం రద్దుచేసిందన్నారు. మండపేట నియోజకవర్గంలో రోడ్ల మరమ్మతు కోసం రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. మండపేట బైపాస్ రోడ్డు విషయ
NZB: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామం నుంచి రేకులపల్లి వెళ్లే రోడ్డు డైవర్షన్ రోడ్డు కింద రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి ఏడు లక్షల రూపాయలు మంజూరు చేశారు. శుక్రవారం డైవర్షన్ రోడ్డును ధర్పల్లి మండల అధ్యక్షులు ఆర్మూర్ చిన్న బాల్రాజ్ కొబ్బరి
NLG: ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’లో భాగంగా మొదటి రోజు చిట్యాల పురపాలికలోని 12వ వార్డులో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ముందుగా ఛైర్ పర్సన్ పందిరి గీత రమేష్, వైస్ ఛైర్ పర్సన్ శ్రీ లక్ష్మి సైదులు, కౌన్సిలర్లు, కమిషనర్ దండు శ్రీను ప్రతిజ్
NDL: బనగానపల్లె మండలం చెరువుపల్లి గ్రామంలో గొర్రెలు తొక్కిసలాట జరగడంతో 80 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. గొర్రెలు నీటి గుంతలోకి నీరు త్రాగడానికి వెళ్లడంతో ఒకదానికి ఒకటి తొక్కిసలాట జరగడంతో.. 80 గొర్రెలు అక్కడే మృత్యువాత పడటంతో బాధితులు న
TG: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక’పై మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వాకిటి శ్రీహరి సన్నాహక సమావేశం నిర్వహించారు. రాబోయే 90 రోజుల అభివృద్ధి ప్రణాళికను అధికార యంత్రాంగం పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. క్షే
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం, రాగిగుంట, కాలంగి మరియు ఏపీఎంఎస్ పాఠశాలల విద్యార్థులు నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్షిప్ (NMMS) పరీక్షల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి, వారిని ప్రపంచస్థాయి పోటీలకు సిద్
BDK: ఆళ్లపల్లి రైతు వేదిక ప్రాంగణంలో మార్చి 8న(ఆదివారం) ప్రత్యేక ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు పీహెచ్సీ వైద్యులు అర్వపల్లి రేవంత్ తెలిపారు. ఈ శిబిరంలో గైనకాలజీ, పీడియాట్రిక్స్, కంటి, ఎముక, దంత తదితర విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు
T20 WC ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ నామినీలుగా ICC 8 మంది పేర్లను ప్రకటించింది. ఈ రేసులో సంజూ శాంసన్తో పాటు విల్ జాక్స్(ENG), షాహిబ్దాదా ఫర్హాన్(PAK), లుంగి ఎంగిడి(SA), మార్క్రమ్(SA), రచిన్ రవీంద్ర(NZ), వాన్ స్కాల్క్విక్(USA), టిమ్ సీఫర్ట్(NZ) ఉన్నారు. అసోసియేట్ జట్ల నుంచి