RRతో ఓటమికి బౌలింగ్లో ఫెయిల్యూరే కారణమని PBKS కెప్టెన్ శ్రేయస్ అన్నాడు. ‘మేము చేసిన 222 రన్స్ మంచి స్కోరే. బౌలింగ్లోనే తడబడ్డాం. స్లో బాల్స్, యార్కర్లు వేయాలన్న ప్లాన్ను అమలు చేయలేదు. ఫెరీరా, శుభమ్ భాగస్వామ్యం మ్యాచ్ను మలుపు తిప్పింది. ప్రస్తుతం T20ల్లో బ్యాటర్లు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడుతున్నారు. అది బౌలర్లకు కష్టంగా మారుతోంది’ అని పేర్కొన్నాడు.