ADB: అడవుల, వన్యప్రాణుల సంరక్షణ మనందరి బాధ్యత అని ఇచ్చోడ FRO నాగవత్ స్వామి అన్నారు. సిరికొండ మండలంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన మాట్లాడుతు.. అభయారణ్యం విశిష్ఠత గురించి ప్రజలకు, విద్యార్థులకు వివరించారు. అడవులు వన్యప్రాణులు ఉంటేనే మనిషికి భవిష్యత్తు ఉంటుందని FRO నాగవత్ స్వామి వెల్లడించారు. కార్యక్రమంలో FSOలు చంద్రరెడ్డి, తదితరులు ఉన్నారు.