NZB: టీయు పరిధిలో ఉమ్మడి జిల్లాలో పీజీ మొదటి సెమిస్టర్, IMBA 7వ సెమిస్టర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయని అకడమిక్ ఆడిట్ సెల్ డైరెక్టర్ ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షలకు 1906 మంది విద్యార్థులకు గాను 1812 మంది హాజరుకాగా 93మంది వి
SRCL: సిరిసిల్ల పొక్సో కోర్టు మైనర్ బాలికపై 2021లో జరిగిన వేధింపుల కేసులో ఇవాళ ఇద్దరు నిందితులకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ తెలిపారు. ఎల్లారెడ్డిపేట మండలానికి చెందిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయగా, న
మహబూబ్ నగర్: పీయూ ఆడిటోరియం ఫార్మసీ కళాశాలలో IQAC, ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో “గ్రాన్ టూరిస్మో 2.0” ఇన్నోవేషన్ క్యాంపస్ సిరీస్ నిర్వహించారు. వీసీ ప్రొ జి.ఎన్. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని, ఆవిష్కరణలు సహకారంతోనే సాధ్యమని, విద్యార్థులు
ADB: ఉట్నూర్ మండలం కల్లూర్ గూడలో భీంరావు, సుగుణల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహానికి నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్బంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో జైనూర్ మార్కె
CTR: వీ.కోట మార్కెట్లోని మండీల వద్ద ఉంచిన క్రేట్లను కొంతమంది తరచూ దొంగలించుకుపోతున్నారు. దీంతో అనుమానం వచ్చిన యజమానులు స్క్రాప్ దుకాణాల్లో విచారించారు. ఓ దుకాణంలో సుమారు 500 క్రేట్ల దాకా కనుగొని యజమానిని నిలదీశారు. ప్రతి రోజు ఎవరో ఒకరు 5, 10 క్రే
KNR: శాతవాహన విశ్వవిద్యాలయ పరిధిలో పీజీ, ఎంబీఏ, ఎంసీఏ మొదటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్లోని వివేకానంద డిగ్రీ & పీజీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య యు. సతీష్ కుమార్ ఆకస్మిక తన
BDK: నూతన జిల్లా కలెక్టర్గా అంకిత్ గురువారం సాయంత్రం ఐడీవోసి కార్యాలయంలోని తన ఛాంబర్లో తొలి సంతకం చేసి అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డై
NRPT: మక్తల్ మండల పరిధిలో మంతన్ గోడ గ్రామ జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా స్వపరిపాలన దినోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ జి.కావేరి, అడిషనల్ కలెక్టర్ డి.అనూష, డీఈవో కే.జ్యోతి, డిప్యుటీ డిఈవో సి.శిర
కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మణిపూర్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం ఖేమ్చంద్ను కలిశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ఊతమిచ్చేలా మణిపూర్లో భారీ పరిశ్రమల ఏర్పాటుపై చర్చించారు. కాగా, ఇప్పటికే మణిపూర్ సీఎం ఢిల్లీ
GDWL: జనగామ నుంచి బదిలీపై గద్వాలకు రానున్న కలెక్టర్ రిజ్వీన్ భాష షేక్కు నడిగడ్డ ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. జనగామ అభివృద్ధిలో ఆయన చూపిన పనితీరును చూసిన స్థానికులు, గద్వాల అభివృద్ధికి కూడా అదే ఉత్సాహంతో కృషి చేయాలని ఆశిస్తున్నారు. ఇక్కడ