MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు టీపీసీసీ కో-ఆర్డినేటర్ ధారాభాస్కర్ తెలిపారు. రెండు రోజుల క్రితం నవాబుపేట పోలీస్ స్టేషన్లో తనపై కేసు నమోదైందన్నారు. అక్రమాలను అడ్డుకున్నందుక
TG: అత్యవసర పరిస్థితుల్లో పోలీసుల సంసిద్ధతను పరీక్షించేందుకు మసాబ్ టాంక్ హాకీ గ్రౌండ్లో అర్ధరాత్రి భారీ మొబిలైజేషన్ డ్రిల్ నిర్వహించారు. గోల్కొండ జోన్కు చెందిన సుమారు 650 మంది పోలీసులు ఇందులో పాల్గొన్నారు. డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో జ
TPT: చంద్రగిరి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈ నెల 15న శాస్త్రోక్తంగా పుష్పయాగం నిర్వహించనున్నారు. ఉదయం స్నపన తిరుమంజనం, మధ్యాహ్నం పుష్పయాగం జరుగుతుంది. గృహస్తులు (ఇద్దరు) రూ.516 టికెట్తో పాల్గొనవచ్చు. టికెట్
NLG: రాష్ట్రంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఈ నెల 6వ తేదీ నుంచి జూన్ 12వ తేదీ వరకు నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, హైదరాబాద్లోని సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ జిల్లాల కలెక్టర్లతో సమావేశమయ్యారు. ఈ సదస్సులో నల్లగొండ క
పరకాల నుంచి పోటీపై కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ స్పష్టతనిచ్చారు. తన తల్లిదండ్రుల రాజకీయ ప్రస్థానం కొమ్మాల జాతర నుంచే మొదలైందని, తన ప్రస్థానం కూడా అక్కడి నుంచే ప్రారంభమవుతుందని ప్రకటించారు. పరకాల ఎమ్మెల్యేగా తాను తప్పకుండా గెలుస్తానన
NRPT: ప్రశాంత వాతావరణంలో హోలీ పండుగను జరుపుకోవాలని మరికల్ సీఐ భగవంతు రెడ్డి యువకులకు సూచించారు. బుధవారం హోలీ పండుగను పురస్కరించుకుని యువకులతో కలిసి హోలీ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా యువకులు కలిసి మెలిసి హోలీ పండ
VSP: సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో బుధవారం గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చేసి పాంచరాత్రాగమ శాస్త్రం ప్రకారం సేవ నిర్వహి
AP: మెడికల్ కాలేజీల్లో గత ప్రభుత్వ విధానంపై మంత్రి సత్యకుమార్ విమర్శలు గుప్పించారు. ‘ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల విధానం తెచ్చారు. ప్రైవేట్, ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు తేడా లేకుండా పోయింది. వచ్చే రెండేళ్లలో PPP విధానంలో
NDL: కొత్తపల్లి మండలం గుమ్మడాపురం గ్రామ పొలిమేరలోని భూములు ఆన్లైన్లో నమోదు కావడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భూములు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం నుంచి పథకాలు, పరిహారాలు అందడం లేదని వాపోతున్నారు. సమస్య పరిష్కారం కోసం సంవత్సరా
కన్నడ స్టార్ యష్, దర్శకురాలు గీతూ మోహన్ దాస్ కాంబోలో ‘టాక్సిక్’ మూవీ తెరకెక్కుతోంది. 2026 మార్చి 19న విడుదల కావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమాను 2026 జూన్ 4కి వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ఓ న