KNR: కాంగ్రెస్ ప్రభుత్వం వెనుక బడిన కులాల సంక్షేమానికి కట్టుబడి ఉందని మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో కల్లు గీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ.. గతంలో తాటి చెట్టుపై నుంచి కింద ప
ADB: నార్నూర్ మండలమంతా ఈ రోజు హోలీ పండుగను రంగుల హర్షధ్వానాలతో ఘనంగా జరుపుకున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు రంగులు చల్లుకుంటూ ఆనందంలో మునిగిపోయారు. గ్రామ వీధులు గులాబీ, పసుపు, ఆకుపచ్చ రంగులతో కళకళలాడాయి. యువత డీజే పాటలకు నృత్యాలు చేస్తూ
NRML: సర్వేజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రహదారి భద్రత ఛాంపియన్ పోటీలు నిర్వహించనున్నట్లు డీఈఓ భోజన్న మంగళవారం ప్రకటనలో తెలిపారు. అన్ని యాజమాన్య పాఠశాలలు 100 శాతం పాల్గొని తమ పాఠశాలను నమోదు చేయాలని వారు సూచించారు. క్విజ్, ఉపన్యాసం, వ్యాసరచన, చిత్రలేఖనం
MDCL: హోలీ పండుగ సందర్భంగా మేడిపల్లిలో పిల్లలు, పెద్దలు అంతా కలిసి రంగులు చల్లుకుంటూ సందడిగా గడిపారు. కొందరు స్ప్రేలతో రంగులు నింపి స్నేహితులపై చల్లుకుంటూ సంతోషం పొందుతున్నారు. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకుం
AP: కడప జిల్లా మైదకూరు నియోజకవర్గంలో హృదయాన్ని కలిచివేసే ఘటన చోటుచేసుకుంది. చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నరకయాతన పడుతున్నారు. సమస్యలు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో.. విద్య
SRD: సేవాలాల్ మహారాజ్ ఆలోచన విధానాలతో ప్రతి ఒక్కరూ కూడా భక్తి మార్గంలో నడవాలని దక్షిణ కాశీ సేవాలాల్ ఘడ్ పీఠాధిపతి సంత్ శ్రీ జగదీశ్వర్ నందు మహారాజ్ అన్నారు. మంగళవారం ఖేడ్ మండలం శివార్ సందూర్ తండాలో హోలీ జాతర మహోత్సవంలో 21 మంది కన్నెలతో అభిషేకం, హ
MBNR: రాష్ట్ర వ్యాప్తంగా సంచలమైన సృష్టించిన ప్రభుత్వాసుపత్రిలో మృతదేహాన్ని కుక్క పీక్కుతిన్న సంఘటనపై జడ్చర్లకు చెందిన న్యాయవాది పెద్దింటి రవీంద్రనాథ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వాసుపత్రిలో అధికార
KDP: సీ.కే దిన్నెలోని శ్రీ చైతన్య స్కూల్లో ఎస్సై శ్రీనివాసుల రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థి దశ నుంచే క్రమశిక్షణతో చదువుకుని సమాజానికి, దేశానికి ఉపయోగపడే మంచి పౌరులుగా ఎదగాలని సూచించారు. తల్లిదండ్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పరిసర ప్రాంత గ్రామాలలో మంగళవారం హోలీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకల్లో చిన్న, పెద్ద అందరు పాల్గొని రంగులు పూసుకుని హోలీ వేడుకలను జరుపుకున్నారు. కొంతమంది చిన్నారులు గోగు పువ్వుతో తయారు
మెదక్ ఎంపీ రఘునందన్ రావు సికింద్రాబాద్ రైల్ నిలయంలో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కలిశారు. మెదక్ లోక్సభ పరిధిలోని రైల్వే అభివృద్ధి పనులు, కొత్త ప్రాజెక్టులు, ప్రయాణికుల సదుపాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం జ