NRPT: అంతర్జాతీయ మహిళా హాకీ సమరానికి భాగ్యనగరం వేదిక కానుంది. ఎఫ్ఎహెచ్ ఆధ్వర్యంలో మార్చి 8 నుంచి 14 వరకు గచ్చిబౌలి స్టేడియంలో ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఈ టోర్నీ ఆహ్వాన పత్రికను సీఎం రేవంత్ రెడ్డికి మక్తల్ ఎమ్మెల్యే, మంత్రి వాక
SRD: ప్రభుత్వ పాఠశాలలో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు నిరంతరం దాతలు సహకరించడం అభినందనీయమని GHM మన్మధ కిషోర్ అన్నారు. శుక్రవారం ఖేడ్ ZPHSలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి రూ.10 వేల విలువగల ఇన్సులేటర్ పరికరాన్ని పాఠశాలకు అందించారు. ఈ ఏడాదిలో 900 మంది విద్యార్థులకు
NTR: కుమ్మరిపాలెంకు చెందిన లక్ష్మి కుమారుడు దుర్గాప్రసాద్ ఎలుకల మందు బిస్కెట్ తిని ఆత్మహత్య చేసుకున్నాడు. దుర్గాప్రసాద్ పనికి వెళ్లకుండా స్నేహితులతో తిరుగుతూ ఉండటంతో తల్లి మందలించింది. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి బాత్రూంకు అని వెళ్లి ఎలుకలు మం
BPT: సంతమాగులూరు మండలం తంగేడుమల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డి. సుబ్బారావు (58) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108
BPT: సంతమాగులూరు మండలం తంగేడుమల్లి వద్ద శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డి. సుబ్బారావు (58) అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎక్సెల్ వాహనంపై వెళ్తుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న 108
AP: పోలవరం ఆర్డీపురంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. దీంతో సమీప గ్రామల ప్రజలు భయంతో ఇళ్లకే పరిమితమయ్యారు. పులిని బంధించేందుకు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. డ్రోన్లు, ట్రాకర్ సాయంతో పులి కదలికలను అధికారులు పరిశీలిస్తున్నారు.
AP: దివ్వెల మాధురి, తనూజపై చట్టపరమైన చర్యలకు టీటీడీ సిద్ధమైంది. తిరుమలలో నిబంధనలకు విరుద్ధంగా కేక్ కటింగ్ చేయడంపై టీటీడీ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాగా, తిరుమలలో ఇలాంటి వేడుకలు పూర్తిగా ని
TPT: నాగలాపురం మండలం సురుటపల్లి గ్రామంలోని శ్రీ పల్లి కొండేశ్వర స్వామి దేవస్థానం నందు హుండీలు, నిత్య అన్నదానం హుండీల ద్వారా రూ. 12,70,408 ఆదాయం వచ్చినట్లు ఆలయ నిర్వహణ అధికారి పి. లత తెలిపారు. తిరుపతి డివిజన్ దేవాదాయ శాఖ తనిఖీదారులు పి. పని రాజశయన పర్య
WGL: నల్లబెల్లి మండలంలోని రేలకుంట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి రఘుపతిరావు తల్లి ఎర్రబెల్లి ప్రమీల మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆమె పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులర్పిం
KMM: రాజ్యసభ స్థానానికి నూతనంగా ఎన్నికైన వేం నరేందర్ రెడ్డిని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన రాజ్యసభ సభ్యుడికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ హక్కుల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కో