MHBD: పెద్దముప్పారం గ్రామంలోని ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకుని రైతులు వెంటనే ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని క్లస్టర్ AEO ఉదయ్ కిరణ్ హెచ్చరించారు. రిజిస్ట్రేషన్ చేయకపోతే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ రైతు సంక్షేమ పథకాలకు
JGL: మల్యాల నుంచి సర్వాపూర్కు వెళ్లే ప్రధాన రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ప్రారంభించిన రహదారి పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో, రోడ్డుపై వేసిన కంకర తేలి దుమ్ము ధూళి రేగుతోంది. ఈ క్రమంలో ద్విచక్ర వాహనా
KMM: గత కొన్ని రోజులుగా దుబాయ్లో చిక్కుకుపోయిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరిగి హైదరాబాద్ వచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దుబాయ్లో బ్రెయిన్ స్ట్రోక్కు గురైన తన అల్లుడు కళ్యాణ్ శేఖర్ను పరామర్శించేందుకు వెళ్లిన ఆయన, అక
SRPT: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సూర్యాపేట జిల్లా అధ్యక్షునిగా గుండెపంగు రమేష్ నియమితులయ్యారు. ఇవాళ కోదాడలో నిర్వహించిన సమావేశంలో ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చీమ శ్రీనివాస్ రావు ఈ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. నాడ
VZM: మహిళా సాధికారత వారోత్సవాలలో భాగంగా విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్లో మెగా రక్తదాన శిబిరం మంగళవారం నిర్వహించారు. యువత స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం 63 యూనిట్
BPT: మాదకద్రవ్యాల వ్యతిరేక ఉద్యమం “దండి మార్చి 2.0” ఆహ్వాన పత్రికను బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు ఆవిష్కరించారు. ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్ఫూర్తితో, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో యువతలో చైతన్యం కోసం ఈ కార్యక్రమ
NDL: బండి ఆత్మకూరు బస్టాండ్లో ఆర్టీసీ బస్సు కింద పడి బోయ బాలన్న అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు. మంగళవారం నంద్యాలకు వెళ్లేందుకు ఆయన బస్సు ఎక్కుతుండగా, డ్రైవర్ అజాగ్రత్తగా వాహనాన్ని కదిలించారు. దీంతో కిందపడిన బాలన్న కాలిపై నుంచి బస్సు టైర్
TG: హైదరాబాద్ జింఖానా గ్రౌండ్లో గందరగోళం నెలకొంది. క్రికెట్ సంఘాలు.. HCA ప్రెస్మీట్ను అడ్డుకున్నాయి. HCAలో ర.70 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. విశాఖ ఇండస్ట్రీస్కి రూ.70 కోట్లు చెల్లించాలని పేర్కొంది. చెల్లింపుల వెనుక తన ప్రమేయంలేదని HCA ప
PPM: జిల్లా ఎస్పీ S. V. మాధవ రెడ్డి మంగళవారం కురుపాం పోలీస్ స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలు, లాకప్, రికార్డులు పరిశీలించి పెండింగ్ కేసులపై వివరాలు తెలుసుకున్నారు. హెల్మెట్ ధరింపుపై అవగాహన కల్పిస్తూ, మద్యం సేవించి వాహనం నడిప
AKP: ఎస్ రాయవరం మండలం పెదగుమ్ములూరులో పునర్నిర్మించిన నూకాంబిక, మరిడిమాంబ ఆలయాలు ప్రారంభంతో పాటు విగ్రహాల ప్రతిష్ట వైభవంగా ఈనెల 5న నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా మంగళవారం కలశాలతో పాటు ప్రతిష్టించే విగ్రహాలతో గ్రామంలో మేళ తాళాలు తప్పెటగుళ