VSP: పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతి కార్యకర్తకు వైసీపీలో గుర్తింపు ఉంటుందని దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ తెలిపారు. ఆన్లైన్ క్యాడర్ రిజిస్ట్రేషన్ దక్షిణ నియోజకవర్గంలో వేగంగా జరుగుతోందన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్న
PDPL: పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు డీసీపీ రామ్ రెడ్డి గోదావరి పుష్కర ఘాట్ల ఏర్పాట్లు పరిశీలించారు. ఎల్లంపల్లి, గోలివాడ, గోదావరి బ్రిడ్జ్ ప్రాంతాల్లో భద్రత, బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ మళ్లింపులపై సూచనలు చేశారు. మహిళలు,
NZB: డ్రంకెన్ డ్రైవ్లో పట్టుబడిన ముగ్గురికి వారం రోజుల చొప్పున జైలు శిక్ష విధిస్తూ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ హైమద్ మొయినుద్దీన్ తీర్పునిచ్చారు. వీరితో పాటు మరో 10 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం లక్ష రూపాయల జరిమానా విధించ
HNK: గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ప్రాణాంతకమైన గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. గడ్డి మందు నిషేధంపై కేంద
TG: లడ్డూ అంశానికి సంబంధించి శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా తీర్మానం ఇచ్చామని, అయినాసరే ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతుందని ఆయన ప్రశ్నించారు. శా
KMM: వైరా మున్సిపాలిటీ 8 వార్డు సీనియర్ టీడీపీ నాయకులు రామారావు తనయుడు అశోక్ మంగళవారం అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అశోక్ భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ప్రగాఢ సాను
CTR: రొంపిచర్ల మండలంలోని పంచాయతీల్లో 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని చిత్తూరు జడ్పీ CEO రవికుమార్ నాయుడు ఆదేశించారు. రొంపిచర్లలో పన్ను వసూలును మంగళవారం ఆయన పరిశీలించారు. రొంపిచర్లలో రూ.7లక్షలు వసూలు కావాల్సి ఉందని.. త్వరగా కలెక్ట్ చేయాలని సూచించ
MBNR: మిడ్జిల్ మండలం చిల్వేర్ గ్రామ సమీపంలోని దుందుభి వాగు నుంచి ఇసుక అక్రమ రవాణా విచ్చలవిడిగా కొనసాగుతుందని రైతులు తెలిపారు. వాగు నుంచి ఒకచోట ఇసుక డంపు చేసి రాత్రి వేళలో టిప్పర్ ద్వారా ఇసుకను ఇతర ప్రాంతాలకు గుట్టు చప్పుడు కాకుండా తరలించి సొమ
సత్యసాయి: పెనుకొండలోని అంబేడ్కర్ సర్కిల్ వద్ద ప్రయాణికుల సౌకర్యార్థం బస్సు షెల్టర్ను మంత్రి సవిత ఏర్పాటు చేయించారు. పట్టణంలో బస్సుల కోసం ఎదురుచూసే ప్రయాణికులు ఎండల నుంచి రక్షణ పొందేందుకు ఈ బస్సు షెల్టర్ ఉపయోగపడుతుందని స్థానికులు తెలిప
SKLMఫ ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ బాబు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. ఈ మేరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రధాన సమస్యలు, వంశధార–బహుదా నదుల అనుసంధానం ద్వారా సాగునీటి సదుపాయం కల్పించాలని మంత్రికి వ