TG: లడ్డూ అంశానికి సంబంధించి శాసనమండలిలో చర్చ జరగాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఆరుసార్లు వాయిదా తీర్మానం ఇచ్చామని, అయినాసరే ప్రభుత్వం చర్చకు రాకుండా ఎందుకు పారిపోతుందని ఆయన ప్రశ్నించారు. శాసన మండలిలో తమ పార్టీని తట్టుకోలేక అధికారపక్షం పారిపోతుందన్నారు.