E.G: రాజమండ్రి మెయిన్ రోడ్డులోని చిన్న మసీదులో మంగళవారం రాత్రి జరిగిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీల రక్షణ, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. రంజాన్ పవిత్రతన
ASR: అన్నవరం పరిధిలోని లోతుగడ్డ బ్రిడ్జ్ వద్ద పోలీసులు భారీగా హాషీష్ ఆయిల్ పట్టుకున్నారు. సుమారు 11.5 కేజీల లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం వినోద్ బాబు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. లిక్విడ్ గంజాయి తరలిస్తు
BDK: చండ్రుగొండ మండలం, రవికంపాడు వద్ద విషాదం చోటుచేసుకుంది. ఛత్తీస్గఢ్కు చెందిన వలస కూలి సోయం రాములుని గూడ్స్ రైలు మంగళవారం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు
JN: స్టేషన్ ఘన్పూర్ పట్టణంలో మంగళవారం పోలీసులు గంజాయి విక్రయానికి ప్రయత్నిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 50 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకోని, ఆలేటి ఈశ్వర్, బొమ్మగాళ్ల శ్రీరామ్, చేరిపల్లి ప్రసాద్, మునిగేల రాజేష్, జాటోత్
VZM: మెరకముడిదాం మండలం సిరియాలపేటలో ఈనెల 6 నుంచి మూడు రోజుల పాటు శ్రీ సీతారామ సహిత శ్రీలక్ష్మి గణపతి, కోదండ రామాలయ ప్రతిష్ట మహోత్సవాలు జరగనున్నాయి. 06న ఉత్సవ ఊరేగింపు, 07న సూర్యనమష్కారాలు, 08న ప్రతిష్ట కార్యక్రమాలు జరుగుతాయని కమిటీ ప్రతినిధులు మంగ
జగిత్యాల పట్టణంలోని శ్రీ గాయత్రి జ్ఞాన మందిర్లో మంగళవారం లోక కళ్యాణార్థం శ్రీ గాయత్రీ మహా యజ్ఞం నిర్వహించారు. గురూజీ కాసం అశోక్ గుప్తా పర్య వేక్షణలో, కొమురవెల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమం నిర్వహించారు. ఈ హోమంలో 11 జంటలు పాల్
KDP: గండికోటలో జూలై 14, 2025న జరిగిన వైష్ణవి హత్య కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ విషయాన్ని జమ్మలమడుగు అర్బన్ సీఐ నరేశ్ వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా కొంతమంది అనుమానిత ముద్దాయిలపై కోర్టు ఉత్తర్వులతో గుజరాత్లోని ఫోరెన్సిక్ సైన
AKP: నర్సీపట్నం సివిల్ జడ్జి కోర్టు భవనానికి రెండో అంతస్తు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3.09కోట్ల నిధులు మంజూరు చేసినట్లు స్పీకర్ చింతకాయలు అయ్యన్నపాత్రుడు తెలిపారు. కోర్టు భవన విస్తరణ ద్వారా న్యాయమూర్తులు, న్యాయవాదులు, కక్షిదారులకు మెరుగైన వసతు
MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన మలేరియా డాక్టర్గా గుర్తింపు పొందిన చేపూరి యాదగిరి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేసిన యాదగిరి గ్రామంలో మలేరియా డాక్టర్గా పేద ప్రజలకు మంచి సేవలు చేశారు. ఆయన
సోషల్ మీడియాపై నటుడు తనికెళ్ల భరణి అసహనం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంపై అవాస్తవాలు రాస్తున్నారని మండిపడ్డారు. తాను అన్ని మతాలను, వర్గాలను గౌరవిస్తాని పేర్కొన్నారు. తాను ఇప్పటి వరకు ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియ