MDK: తూప్రాన్ పట్టణ పరిధి బ్రాహ్మణపల్లికి చెందిన మలేరియా డాక్టర్గా గుర్తింపు పొందిన చేపూరి యాదగిరి అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. వైద్య ఆరోగ్యశాఖలో ఉద్యోగం చేసిన యాదగిరి గ్రామంలో మలేరియా డాక్టర్గా పేద ప్రజలకు మంచి సేవలు చేశారు. ఆయన మృతి పట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి