W.G: ఇరగవరం(మం) కంతేరులో కొత్త పట్టాదారు పాస్ బుక్కుల పంపిణీ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడి, వారి ఆస్తులకు రక్షణ కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణ
WNP: విజయవాడలో జరిగిన PDSU ప్రథమ జాతీయ మహాసభల్లో సమాజంలో పెరుగుతున్న అసమానతలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని వక్తలు పిలుపునిచ్చారు. కవి లక్ష్మీనరసయ్య మాట్లాడుతూ.. విద్య వ్యాపారీకరణ, వివక్ష పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నూతన వ
PDPL: రామగుండం రైల్వేస్టేషన్ ఆధునిక హంగులతో రూపుదిద్దుకుంది. అమృత్ భారత్ కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన వివిధ పనులు 100 శాతం పూర్తయ్యాయి. స్టేషన్ భవనం ఆధునీకరణ, బుకింగ్ ఆఫీస్, వెయిటింగ్ హాల్, వీఐపీ లాంజ్, ప్రీపెయిడ్ ఏసీ వెయిటింగ్ హాల్, ఆధునిక టాయిలెట్
SRPT: కోదాడ పట్టణంలోని ఏఐటీయూసీ (AITUC) కార్యాలయంలో ఈరోజు కోదాడ మండల బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మండల నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యూనియన్ మండల అధ్యక్షుడిగా తమటం వెంకటరెడ్డి, ఉపాధ్యక్షులుగా
T20 WC 2026 నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన తీరుపై ఆ దేశ క్రికెటర్ రషీద్ లతీఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కెప్టెన్ సల్మాన్ ఆఘాకు కెప్టెన్సీపై అవగాహన లేకపోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. బౌలర్లను అతను సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడని మం
KKD: పెద్దాపురం పట్టణంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ మంగళవారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు చేశారు. స్వచ్ఛ సంకల్పాన్ని పటిష్ఠంగా అమలు చేస్తూ, వీధులను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్
ELR: చింతలపూడి మండలంలోని పలు మద్యం దుకాణాల్లో మంగళవారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దుకాణంలోని మద్యం నిల్వలను పరిశీలించారు. అలాగే బాటిల్లను స్కాన్ చేసి వాటి వివరాలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలక
BHNG: శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి మంగళవారం ఆలయం మూసివేసిన వరకు సమకూరిన ఆదాయ వివరాలు ఆలయ ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాల ద్వారా రూ.3,34,140, కార్ పార్కింగ్ రూ.1,75,000, VIP దర్శనాలతో రూ.1,35,000, ప్రధాన బుకింగ్ రూ.43 వేలు, బ్రేక్ ద
VSP: ఏపీఈపీడీసీఎల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న విద్యుత్ ఉద్యోగుల క్రీడాపోటీలను సీఎండీ ఇమ్మడి పృథ్వీతేజ్ మంగళవారం ప్రారంభించారు. విశాఖ రైల్వే గ్రౌండ్లో జరుగుతున్న రెండు రోజుల ఇంటర్ డివిజన్ స్పోర్ట్స్ మీట్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 300 మం
NLG: చిట్యాల మండలం ఏపూరుకు చెందిన మాధగోని వంశీ (23) రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. హైదరాబాద్లో మెకానిక్గా పనిచేసే వంశీ గ్రామానికి వచ్చిన సమయంలో బైక్ స్కిడ్ అవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం HYD లోని ప్రైవేట్