KNR: వీణవంక మండలం పరిధిలోని చల్లూరు గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా కేసులో పరారీలో ఉన్న నిందితుడు శివరాత్రి మహేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫిబ్రవరి 25న అనుమతి పత్రాలు లేకుండా ఇసుక రవాణా చేస్తూ కానిస్టేబుల్ను ట్రాక్టర్తో ఢీకొట్టి గాయపరిచి
చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం భూమిరెడ్డిపల్లి పంచాయతీలోని జన్నావాలామిట్ట, వెంకటాపురం గ్రామాలలో వీధి దీపాలు పనిచేయక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో చీకటిలో ప్రయాణించాల్సి వస్తోంది. మెయిన్ రోడ్డు నుంచి గ్రామం వరకు చీక
KMM: చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందాడు. చిన్న మండవ మున్నేరు వాగు నుంచి ఇసుకను తరలిస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి
VZM: సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం రావివలసలో ప్రజా వేదిక మీద మెరకముడిదాం మండలం గోపన్నవలస ఉన్నత పాఠశాల తెలుగు టీచర్ మరడాన సత్యారావును అభినందించారు. ఈయన స్దానిక సింగారపు సంతోషి కుటుంబాన్ని P-4లో భాగంగా బంగారపు కుటుంబంగా దత్తత తీ
కృష్ణా: పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించే దిశగా కలెక్టర్ బాలాజీ శనివారం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రతి శనివారం సైకిల్పై తన నివాసం నుంచి కలెక్టరేట్కు వచ్చి విధులకు హాజరవుతున్నా
MLG: మల్లూరులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ఈనెల 3న చంద్రగ్రహణం సందర్భంగా మూసివేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఇవాళ తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి ఆలయం మూసివేసి, గ్రహణానంతరం మార్చి 4న సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 7 గంటల నుంచి భక
BPT: బొడ్డువానిపాలెం రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఒక భారీ కంటైనర్ లారీ బోల్తా కొట్టింది. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. లారీ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున
KNR: వీణవంక మండలం ఎలబాక గ్రామానికి చెందిన బావు వేదశ్విని(18) కాలేయ సంబంధిత వ్యాధితో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి కన్ను
శ్రీకాకుళం: నరసన్నపేట ఎల్వీఆర్ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేస్తున్నామని జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి సాయికుమార్ తెలిపారు. ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఈనెల 5వ తేదీన జరుగుతుందని, 11 పరిశ్రమలకు సంబంధించిన ప్రతినిధులు
TPT: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే సహా భారతీయ రైల్వేలు పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించాయి. మార్చి 1, 2, 3, 5, 9, 12 తేదీల్లో ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులు ముందుగానే రిజర్వేషన్ చేసుకోవా