పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం ఫాల్గుణ పౌర్ణమిని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కన్నుల పండువగా జరిగాయి. ఆలయ అర్చకులు కొండపాక శ్రీకాంత్ చార్యులు, రామాచార్యుల ఆధ్వర్యంలో స్వామివారికి, అమ్మవారికి వేద మంత్
ASR: రక్త హీనతతో బాధపడుతున్న, హై రిస్క్ గర్భిణులను గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుని, వైద్యం అందించాలని కలెక్టర్ దినేష్ కుమార్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి అధికారులతో వీసీ నిర్వహించారు. హై రిస్క్ గర్భిణులను గుర్తించి రిజిస్ట్
‘యుఫోరియా’, ‘ధురంధర్’ చిత్రాలతో మెప్పించిన సారా అర్జున్కు బాలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ రూపొందించనున్న రొమాంటిక్ లవ్ స్టోరీ ‘హీర్ రంఝా’లో ఆమెను హీరోయిన్గా ఎంపిక చేసే ఆలోచనలో
KDP: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్ల పరిశీలనలో భాగంగా గురువారం ఒంటిమిట్టకు కడప జిల్లా కలెక్టర్, SP రానున్నట్లు ఒంటిమిట్ట MRO దామోదర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఒంటిమిట్ట కోదండరామాలయం, సీతారాముల కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న బ్రహ్మోత్
NRML: ఎస్పీ జానకి షర్మిల బుధవారం భైంసా క్యాంప్ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. ప్రజల నుంచి 6 ఫిర్యాదులు స్వీకరించి, తక్షణమే న్యాయం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. షీ టీమ్ కౌన్సిలింగ్ ద్వారా కుటుంబ వివాదాలను అక్కడే పరిష్కరించారు. న
ELR: జిల్లాలో సేంద్రియ విధానంలో సాగుచేసిన ఉత్పత్తులకు బ్రాండింగ్ ఇమేజ్ పెంచి ఆన్లైన్ ద్వారా మార్కెటింగ్ సౌకర్యాలకు ప్రత్యేక పోర్టల్ ప్రారంభించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బుధవారం సేంద్రిక వ్యవసాయ ఉత్పత్తుల ఆన్లై
SRPT: కోదాడ పట్టణానికి చెందిన ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఇమ్రాన్ బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించ
TPT: కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మాలవీయ మిషన్ టీచర్ ట్రైనింగ్ సెంటర్ (MMTTC) ఆధ్వర్యంలో SVU లో ఆన్లైన్లో ‘క్వాంటం టెక్నాలజీస్’ శిక్షణ బుధవారం ప్రారంభమైంది. VC నర్సింగరావు ప్రారంభించారు. ఈ శిక్షణ 10వ తేదీ వరకు జరుగుతుంది. ఆయన మాట్లాడుతూ.. క్వాం
BHNG: శ్రీ లక్ష్మినరసింహస్వామి నిత్య ఖజానాకు బుధవారం భక్తుల రద్దీతో పాటు ఆదాయం కూడా తగ్గింది. అందులో ప్రసాద విక్రయాలతో రూ.3,61,780, కార్ పార్కింగ్ రూ. 1,07,500, VIP దర్శనాలతో రూ.1,05,000, బ్రేక్ దర్శనాలతో రూ.50,400, ప్రధాన బుకింగ్ రూ. 85,150, వ్రతాలతో రూ.34,000, తదితర విభాగాల నుంచ
JN: రఘునాథపల్లి మండలం నిడిగొండ, కురుమగూడెం పొలాల్లో చాళుక్యుల కాలం నాటి వీరగల్లులను కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. బృంద సభ్యుడు కెవిజికె ఆచార్య బృందం వీటిని కనుగొనగా, కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ శిల్పాల వివరాలను వెల్లడించారు. హైవ