KNR: మానకొండూర్ ప్రాంతంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. అర్చకులు ఉదయం ప్రధానాలయంలో పూజలు నిర్వహించి సాయంత్రం మంగళ వాయిద్యాలతో వేద పండితులు స్వామి వారిని చింతామణి చెరువు
PLD: మాచర్ల నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో ఆపదలో ఉన్న 53 మంది బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని వారికి సీఎం సహాయ నిధ
WGL: పర్వతగిరి మండలం కల్లెడ గ్రామంలో దోమల నివారణకు సర్పంచ్ తక్కలపల్లి శ్రీనివాస్ చర్యలు చేపట్టారు. ఆదివారం గ్రామ పరిధిలోని డ్రైనేజ్ కాలువల్లో GP సిబ్బంది చేత బ్లీచింగ్ పౌడర్ చల్లి, దోమల నివారణ మందును పిచికారీ చేయించారు. దోమల వల్ల డెంగ్యూ, మలేరి
CTR: చిత్తూరు కలెక్టరేట్లో రేపు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కలెక్టరేట్లోని నూతన సమావేశపు మందిరంలో ఈ కార్యక్రమం ఉంటు
AP: చంద్రబాబు అంటే పొరుగు రాష్ట్రాలకు అలుసు అని మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ అన్నారు. అందుకే ఇరిగేషన్పై కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు. నీటి కష్టాలు ఉండకూడదని జగన్ రాయలసీమ లిఫ్ట్ తెచ్చారని చెప్పారు. ర
కడపలో 2018 గ్రూప్-1నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన జిల్లాలోని పలువురు అధికారులు హైకోర్టు ఆదేశాలతో GADలో రిపోర్ట్ చేశారు. కడప కమిషనర్ మనోజ్రెడ్డి స్థానంలో KMC కమిషనర్ రాకేశ్ చంద్రం, ప్రొద్దుటూరు RTO మనీషా స్థానంలో MVI నారాయణ నాయక్, జమ్మలమడుగు RDO శిరీషా స్థ
GDWL: అయిజలోని కర్నూల్-రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి వంతెనపై ఏర్పడిన ప్రమాదకర గుంతపై సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు ఎస్సై శ్రీనివాసులు తక్షణమే స్పందించారు. ఆదివారం జేసీబీ సహాయంతో ఆ గుంతను పూడ్చి మరమ్మతులు చేయించారు. ప్రమాదాలు జరగకుండా ముందస్త
BDK: సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని జిల్లా కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించార
KMM: కూల్చిన చోట పేదలకు 100 గజాల్లో ఇల్లు నిర్మించి ఇవ్వాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం అంబేద్కర్ భవన్లో పునరావాసం ఉంటున్న భూదాన్ బాధితులను ఆయన పరామర్శించి మాట్లాడారు. పేదల జీవితాలతో చెలగాటం
SDPT: దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని ధర్మాజీపేట శివారులో అనుమానాస్పద ఘటన చోటుచేసుకుంది. చౌదర్పల్లికి వెళ్లే రహదారిపై గుర్తుతెలియని వ్యక్తులు టూ వీలర్ వాహనం ముందు, వెనక చక్రాలను తొలగించి అదే స్థలంలో వదిలి వెళ్లారు. వాహనం ఇలా అక్కడ కనిపించడంత